Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 23సాక్ష్యం న్యూస్: మండలంలోని మద్దిగ్రామం శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి సేవాపీఠంలో నేటి నుండి మాలలు ధరించిన స్వాములకు, భవానీలకు నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ఎంపీపీ కె.రాంబాబు ప్రారంభించారు. నేటి నుండి డిసెంబరు మూడు వరకు భవాని భక్తులకు, అయ్యప్ప భక్తులకు మద్యాహ్నం భోజన ఏర్పాట్లు స్పష్టం చేశారు.ఈ ఉచిత భోజన అవకాశాన్ని దీక్షా స్వాములు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Reporter
Neti Sakshyam