Neti Sakshyam - వార్తలు / : ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.. బుధవారం గంట వ్యవధిలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది.
Reporter
Neti Sakshyam