Neti Sakshyam - వార్తలు / హైదరాబాదు : తెలంగాణ: గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గంతో భేటీ కానున్నారు.. అనంతరం సాయంత్రం 4 గంటలకు కందుకూరు మండలం మీర్ఖాన్పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
Reporter
Neti Sakshyam