Sunday, 05 April 2026 10:03:19 PM

మంత్రివర్గంతో CM రేవంత్ రెడ్డి భేటి

Date : 01 August 2024 11:26 AM Views : 298

Neti Sakshyam - వార్తలు / హైదరాబాదు : తెలంగాణ: గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గంతో భేటీ కానున్నారు.. అనంతరం సాయంత్రం 4 గంటలకు కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వద్ద యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీకి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :