Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : పద్మనాభం,సెప్టెంబర్ 12 సాక్ష్యం న్యూస్: మండలంలో మద్దిగ్రామ సమీపంలో ఉన్న పల్లెగడ్డ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. మద్దిగ్రామానికి చెందిన జొన్నడ రాంబాబు శిర్లపాలెం నుండి మద్దిగ్రామం వైపు మోటారు సైకిలుపై వెళ్తూ రోడ్డుపై ఉన్న గోతులో పడి తీవ్రగాయాల పాలయ్యడు. దీంతో గాయాలపాలైన రాంబాబును బందువులు విజయనగరం ఆసుపత్రికి తరలించారు.
Reporter
Neti Sakshyam